Mayor Initiated Public radio program ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్

సిరా న్యూస్,హైదరాబాద్;
ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ప్రారంభించారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ మోతె. శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్బంగా మేయర్, డిప్యూటీ మేయర్ లు ప్రజల నుంచి పిర్యాదులను స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *