సిరా న్యూస్,గాజువాక;
మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా సత్తెమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంటింటికి వెళ్లి గాజువాకలో అనేక సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి. రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే గా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ ప్రచార కార్యక్రమములో తిప్పల దేవన్ రెడ్డి, కేబుల్ మూర్తి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గోన్నారు…..