సిరా న్యూస్,విశాఖ;
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మంత్రికి ఆలయ కార్యనిర్మాణ అధికారి ముందుగా కప్పస్తంభం అలింగణం తదుపరి స్వామి వారి దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
======================