సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం ముకుందాపురం గ్రామం నుండి కట్టుగూడెం గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన వెంట మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. అనంతరం ఇల్లందు పట్టణంలోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు