సిరా న్యూస్,విశాఖ;
రుషికొండపై నిర్మించిన భవనాలను మంత్రి రోజా వైవి సుబ్బరెడ్డి ప్రారంభించారు. దాదాపు రూ.450 కోట్లుతో నిర్మించిన 4 బ్లాకులు వేంగి,కలింగ,గజపతి,విజయనగర భవనాలు ప్రారంభించారు. పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా చేతులమీదుగా కార్యక్రమాలు జరిగాయి. అధికారులు, పార్టీ నాయకులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ తదితరులు పాల్లోన్నారు