సిరా న్యూస్,కోనసీమ;
రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం సెంటర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన దంపతులను సరిగ్గా అదే సమయానికి అటువైపు వెళుతున్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తమ కాన్వాయ్ ను ఆపి వారిని తమ కారులో రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కి హుటాహుటిన తరలించారు. క్షతగాత్రులకు తక్షణమే తగిన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
====