సిరా న్యూస్,గోపాలపట్నం…
గోపాలపట్నం కొత్తపాలెం లో ఆర్టీసీ బస్ ను ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. దశాబ్ద నాటికల ఈరోజు నెరవేరిందని ఎమ్మెల్యే గణబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా కొత్తపాలెం ప్రజలు రైల్వే అండర్ పార్త్ బ్రిడ్జి లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. నూతన రైల్వే అండర్ పార్త్ బ్రిడ్జి ద్వారా ప్రజలకు ట్రాఫిక్ సమస్య తీరిందని అన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సబ్బవరం వెళ్లే బస్సు వయా చంద్రనగర్ మీదగా వెళ్లడం జరుగుతుందన్నారు. ఈరోజు అండర్ పార్త్ బ్రిడ్జి మీదగా బస్ ట్రయల్ రన్ జరిగింది.
===