సిరా న్యూస్,హైదరాబాద్;
రంజాన్ సామూహిక ప్రార్ధనలలో మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గోన్నారు . రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ముస్లీం ల ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సామూహిక ప్రార్ధనలకు వేలాదిగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లీం సోదరులు హజరయ్యారు. ప్రార్ధనల అనంతరం ఎమ్మెల్యే తలసాని ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
=====