MLA Vijayaramana Rao: రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు

సిరాన్యూస్, ఓదెల
రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు 

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లి- గుండ్ల పల్లె వరకు చేప‌ట్టే గ్రావేల్ రోడ్డు నిర్మాణానికి శ‌నివారం ఎమ్మెల్యే విజయరమణ రావు భూమి పూజ చేశారు. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. రూ.10 లక్షల ఈ రోడ్డు ప‌నులు చేప‌ట్టామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపు నారాయణరెడ్డి, పిట్టల రవికుమార్, గుండెటీ ఐలయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *