MP Bapu Rao: ఆలయ శుద్ధి చేసిన ఎంపీ

సోనాల, సిరా న్యూస్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా సోనాలలోని రామాలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొని ఆలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాన్ని శుభ్రం చేసి మొక్క నాటారు. కార్యక్రమంల బోథ్ మండల బీజేపీ అధ్యక్షుడు సుభాష్ సూర్య, బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ చైర్మన్ జీవీ రమణ, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రాళ్లబండి మహేందర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *