నేషనల్ మార్ట్ ను ప్రారంభించిన ఎంపి ఓవైసీ

సిరా న్యూస్,హైదరాబాద్;
నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. హైదరాబాద్ మెహదీపట్నంలో నేషనల్ మార్ట్ ను సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. నిత్యావసరాల నుంచి దుస్తుల వరకు అన్ని రకాల వస్తువుల ఒకేచోట అందుబాటులో ఉంచామ నిర్వాహకులు తెలిపారు. అన్ని రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ లు అందిస్తున్నట్లు యష్ అగర్వాల్ తెలిపారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *