MPDO MADHUSUDHAN: నూతన ఎంపీడీవోగా బసo మధుసూధన్

సిరా న్యూస్, కరీంనగర్
నూతన ఎంపీడీవోగా బాసం మధుసూధన్

చిగురుమామిడి మండల నూతన ఎంపిడిఓ గా బాసం మధుసూధన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. లోక్ సభ ఎన్నికలు దృష్ట్యా బదిలీ ల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండల ఎంపిడిఓగా పని చేస్తున్న వారు చిగురుమామిడి కి బదిలీ పై వచ్చారు.
గత ఎంపీడీవో ఏం నర్సయ్య కరీంనగర్ జిల్లా మనకొండూర్ మండలానీకి బదిలీ పై వెళ్ళారు.ఈ సందర్భంగా మండల ప్రజలకు సహకరించాలి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *