Municipal Chairman Rajura Satyam: మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్  రాజుర సత్యం 

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్  రాజుర సత్యం 

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని నూతన ప్రధాన రహదారి డివైడర్ మధ్యలో శ‌నివారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలన్ని దృష్టిలో మొక్కలు త్వరగా నాటడానికి అవకాశం ఉంటుందన్నారు. ఖానాపూర్ పట్టణాన్ని మరింత సుందరీక‌రణంగా తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ ,కౌన్సిలర్స్ నాయకులు పరిమి సురేష్ ,కిషోర్ నాయక్ ,కుర్మా శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *