సిరా న్యూస్, రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా అధిబాట్ల మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం చైర్మన్ గా మర్రి నిరంజన్ రెడ్డి ,వైస్ చైర్మన్ కమాండ్ల యాదగిరి ని కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లు గాను 13 మంది హాజరు అయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకే దక్కాయి.
==================