బృందావన్ కాలనీలో హత్య కలకలం

సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ లోని సింధు భవన్ వద్ద కిరాణా షాపు వ్యాపారి హత్య కలకలం రేపింది. వ్యాపారి కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్టు సమాచారం. సదరు యువకుడిని మందలించడంతో హత్య చేసినట్టు అనుమానం. షాపు మూసి ఇంటికి వెళ్తున్న సమయంలో కత్తితో దాడి జరిగింది. దాంతో వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *