సిరాన్యూస్, బోథ్
మాజీ సర్పంచ్ను పరామర్శించిన మాజీ ఎంపీ
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని గుర్రాల తండా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సకరం ను శుక్రవారం మాజీ ఎంపీ బిజెపి అభ్యర్థి అయిన జి నగేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బిజెపి నాయకులు ముస్తాపురి అశోక్, బిజెపి మండల కన్వీనర్ బోరే రవీందర్, మాజీ మండల కన్వీనర్ సుభాష్, సూర్య జడ్పిటిసి రాజు, తదితరులు ఉన్నారు