సిరా న్యూస్,పామర్రు;
నిమ్మకూరు లో నందమూరి బసవతారకం విగ్రహానికి పూలమాలలు వేసి తనయుడు నందమూరి రామకృష్ణ నివాళులర్పించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం ప్రారంభిస్తున్నాను. తొలుత నిమ్మకూరులో తల్లిదండ్రుల విగ్రహానికి
నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాను. రాష్ట్రంలో టిడిపి వస్తేనే అభివృద్ధి సాధ్యం. జగన్ మేనిఫెస్టీలో ఏమీ లేదు. చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు. చంద్రబాబును గెలిపించి పూర్వ వైభవం చూడాలని పిలుపునిచ్చారు