తెలుగుదేశంపార్టీ కార్యకర్తకు నారా భువనేశ్వరి పరామర్శ.

సిరా న్యూస్,గూడూరు;
గూడూరు నియోజకవర్గం, వాకాడు మండలం, తిరుమూరు గ్రామంలో కార్యకర్త పిడుగు వెంకటస్వామి కుటుంబాన్ని నారా భువనేశ్వరి శనివారం పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 14-09-2023న గుండెపోటుతో మృతిచెందిన వెంకటస్వామి(55), చిత్రపటానికి నివాళులు అర్పించారు. భువనేశ్వరిని చూసి వెంకటస్వామి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురైయారు. వెంకటస్వామి కుటుంబ సభ్యులను ఓదార్చిని భువనేశ్వరి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *