సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా ఎస్పిగా కే. నారాయణ రెడ్డి శుక్రవారం చార్జ్ తీసుకున్నారు. ఉదయం ఆయన వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరించి తమ బాద్యతలను స్వీకరించారు. అనంతరం అయన మాట్లాడుతూ వికారాబాద్ లో శాంతి బద్రతలను కాపాడమే పోలీసుల యెుక్క ముఖ్య కర్తవ్యం అని ప్రజలతో ప్రెండ్లి వ్యవహరించాలని, ప్రజలకు ఎప్పుడు 24 అందుబాటులో ఉండలని కోరారు . నేను మా పోలీస్ అదికారులు అందరు కూడా అందరికి ఎనిటైమ్ అందుబాటులో ఉండి తమ సేవలను అందిస్తమని వారు తెలిపారు.
=====