సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఆర్థిక సహాయం అందజేసిన ఫ్రెండ్స్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన ఉప్పు నవీన్ బహ్రెయిన్ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం సుభాష్ నగర్ కాలనీకు చెందిన ఉప్పు నవీన్ కుటుంబానికి ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1999-2000 బ్యాచ్ ఆధ్వర్యంలో రూ 6000/-ఆర్థిక సహాయంతో పాటు 25 కేజీల బియ్యం బస్తా, కిరాణా సామాగ్రి అందజేత. కార్యక్రమంలో జన్నారపు శంకర్, మెకానిక్ నవీన్, కతులాపురం, ప్రవీణ్, దాత్రుక, లక్ష్మణ్, కీర్తి రవికుమార్, లోకిని జూని, ఆసిఫ్ అలీ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు