సిరా న్యూస్,శ్రీకాకుళం;
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నిమ్మాడకు జనం పోటెత్తారు. టెక్కలి శాసనసభ్యుడు,టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యడు కింజారపు అచ్చేన్నాయుడు, పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా చేరుకున్నారు