సిరా న్యూస్,డోన్;
టీడీపీ పార్టీ తరుపున శనివారం
141-డోన్ అసెంబ్లీ ఆ ర్ డి ఓ కార్యాలయం లో ఆర్ డి ఓ మహేశ్వర రెడ్డి కు నియోజకవర్గం నకు
పోటీ చేయు అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తరుపున
లక్ష్మీ నారాయణ నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమం లో డోన్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి తరపున టీడీపీ నాయకులు
సండ్రపల్లె లక్ష్మీనారాయణ యాదవ్, బిజెపి తరుపున వడ్డే మహారాజ్, లాయర్ బట్టు,జనసేన పార్టీ తరుపున నాయకులు ఆలా మోహన్ రెడ్డి, మైనారిటీ నాయకులు షైక్ దస్తగిరి డోన్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్ డి ఓ బి మహేశ్వర రెడ్డి కు నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమం లో పాల్గొన్నారు..