సిరా న్యూస్,నల్గోండ;
నల్లగొండ జిల్లా భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈవీఎం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడు ఈవీఎం ఫ్యానళ్లు ఉన్నాయి.. వివిద ఫ్యానల్లో నేషనల్ పార్టీలు ఉండటం వలన మొదటి స్థానంలో ఉన్న గుర్తులు తారుమారు అవుతున్నాయి. మూడో ఈవీఎం ఫ్యానళ్ళు నుంచి ఓటర్లు పంపిన ఓట్లు తారుమారు అవుతున్నాయి దీనిపై రిటర్న్ అధికారుల తీరు బాగాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదేవిధంగా కొనసాగుతుందని దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అని అన్నారు….