సిరాన్యూస్, గుడిహత్నూర్
ఓటేసిన శతాధిక వృద్దురాలు
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని డోoగర్గావ్ గ్రామంలో శతాధిక వృద్దులు మొరే రుక్మిణి బాయీ, పాన్ముడే జింగుబాయి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్దురాలు కర్ర సాయంతో సోమవారం పోలింగ్ బూత్ కు వచ్చి తమ అమూల్య మైన ఓటును వేశారు. తాము ఓటు వేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.