మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కిటకిటలాడుతున్న శైవ క్షేతాలు

సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, పద్మా నగర్ లో సిద్దేశ్వర స్వామి, ఎంఎన్ రెడ్డి నగర్,,కాశి విశ్వేశ్వర స్వామి ఆలయం లో మరియు వ సూరారం లో వెలిసిన శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయం లో ఉదయం నుండి భక్తులు పోటేత్తారు. శివ నామ స్మరణ తో రుమోగుతున్నాయు.
తెల్లవారుజామునుండే శివయ్య దర్శనానికి వచ్చారు భక్తులు. ఆలయ కమిటీల ఆద్వర్యంలో ఉదయాన్నే సుప్రభాత సేవ,గణపతి పూజ,,శివాభిషేకాలు,, పంచామృత అభిషేకాలు, పుణ్య వచనము నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు లను ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు పర్యవేక్షణలో జరుగుతున్నాయి
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *