సిరా న్యూస్,జగ్గయ్యపేట;
రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామం గండి వాగు వద్ద వరద ఉధృతిగా ప్రహరించడంతో పెనుగంచిప్రోలు లింగగూడెంకు రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి కురిసిన వర్షం కు తెల్లవారే సరికి వరద ఉధృతింగా రావడంతో రాకపోకల తీవ్రతం ఏర్పడింది దీంతో నిత్యవసర సరుకులు, ఉద్యోగుల, విద్యార్థులు రాకపోకలకు తీవ్రతరాయ ఏర్పడింది.