సిరాన్యూస్, జైనథ్
పాయల్ ఫౌండేషన్ అధ్యక్షులు పాయల్ శరత్కు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలో శ్రీ రామాలయంలో పాయల్ శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోర్ వేయించారు.ఈసందర్బంగా పాయల్ ఫౌండేషన్ అధ్యక్షులు పాయల్ శరత్ను గురువారం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.కార్యక్రమం లో గ్రామస్తులు , ఆలయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.