జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎర్రబోతుల ఉదయ్ భాస్కర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు…

సిరా న్యూస్,కొలిమిగుండ్ల,

కొలిమిగుండ్ల మండలంలోని అన్ని గ్రామాలలోని వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి మండల కేంద్రంలో ఉన్న వైసీపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎర్రబోతుల ఉదయ్ భాస్కర్ రెడ్డికి పూలమాలలు వేసి ఘనంగా నూతన సంవత్స శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబోతుల బ్రదర్స్ మాట్లాడుతూ 2024 సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండాలనిఎర్రబోతుల బ్రదర్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు పేరం సత్యనారాయణ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, పేరం నందకిషోర్ రెడ్డి, నందిపాడు సర్పంచ్ గుర్విరెడ్డి, రాఘవరెడ్డి, నాగేశ్వర్రెడ్డి, కలవటాల తిమ్మారెడ్డి, గోపాల్ రెడ్డి, పెద్ద వెంతర్ల వెంకటేశ్వర్ రెడ్డి, ఎం.వి కొండారెడ్డి, కొండయ్య, లాయర్ మహేశ్వర్ రెడ్డి, వీఆర్వో ప్రసాద్ రెడ్డి,పెట్టికోట డీలర్ వెంకటరామిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి, రామిరెడ్డి, రాఘవ రాజుపల్లె బాలనాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, బెలుము, బి. మహేశ్వర్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, డి. దస్తగిరి, ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *