సిరాన్యూస్, ఖానాపూర్
మొబైల్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకున్న చిన్నారి.. విద్యుత్ షాక్తో మృతి
మొబైల్ ఫోన్ ఛార్జర్ నోట్లు పెట్టుకోడవడంతో ఒకటిన్నర సంవత్సరాలు చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొత్త మద్దిపడిగా గ్రామంలో జరిగింది. ఛార్జర్ స్విచ్ బోర్డ్ పెట్టి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నార తర్వాత ఫోన్ తీసి.. ఛార్జర్ ను స్విచ్ బోర్డుకు అలాగే ఉంచారు. దీంతో ఛార్జర్ వైర్ పిన్ చిన్నారి నోట్లో పెట్టుకోవడంతో షాక్ కు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు