పించన్లు పంపిణీచేసిన మంత్రి నారాయణ, ఎంపి వేమిరెడ్డి

 సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్ సమీపంలో గల యలమలవారిదిన్నె ప్రాంతంలో వినాయక స్వామి ఆలయంలో పూజల అనంతరం మంత్రి నారాయణ,రు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ. 7 వేలు పింఛన్ సొమ్మును అందజేసిన ✍️ పెరిగిన పింఛన్ రూ. 4 వేలు, మూడు నెలల బకాయిలు 3వేలు మొత్తం రూ. 7వేలు అందజేసారు.
====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *