సిరాన్యూస్, ఓదెల
శిక్షణ ఇంచార్జ్ శ్రీధర్కు ఘన సన్మానం
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు పైన పీఎం విశ్వకర్మ ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం ఈ కేంద్రంలో శిక్షణ ఇంచార్జ్ బోనగిరి శ్రీధర్ను అభ్యర్థులు ఘనంగా సన్మానం చేశారు. శిక్షణ చివరి రోజు కావడంతో శ్రీధర్ను కార్పెంటర్ బ్యాచ్- 2 గ్రూపు వాళ్ళందరూ కలిసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఈ శిక్షణ కేంద్రంలో ట్రైనర్ లు కనకం సతీష్, లావణ్య , ఎలగం సరిత, గోసికొండ మౌనిక, బోగ లత, కొలుగూరి అరుణ, రాజేష్, చేతివృత్తిదారులు నాగుల మల్యాల లక్ష్మణాచారి, బ్రాహ్మండ్ల పల్లి రవీంద్రా చారి, మడు పు శ్రీకాంత్, మాటూరి శంకరాచారి, చల్ పూరి రమేష్, వడ్లూరి బ్రహ్మచారి, మడకాపురం రమేష్, పెద్దపల్లి రాము , యాస్వాడా రాహుల్ , కొత్తపల్లి రాజేష్ తదితరులు ఉన్నారు.