PO Khushboo Gupta: విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి:  ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా

సిరాన్యూస్‌, బేల‌
విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి:  ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా
* ఉన్న‌త పాఠ‌శాల, ఆరోగ్య కేంద్రం త‌నిఖీ

ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యాభ్యాసం అందించాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగ‌ళ‌వారం
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, ఆరోగ్య కేంద్రంలో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఆకస్మ‌కంగా సందర్శించారు.ఈ సంద‌ర్బంగా ఆమె విద్యార్థులను అందిస్తున్న విద్య వైద్యం భోజనం గురించి అది కాదు లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిస్టర్ లను పరిశీలించారు.విద్యార్థులందరికీ మోను ప్రకారం పోషక ఆహారాన్ని అందించి స్పష్టమైన విద్య నేర్పించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *