పాతబస్తీలో టెన్త్ పరీక్షలు
సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ పాతబస్తీలో పదో తరగతి పరీక్షలు నేటి నుండి ప్రారంభం సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి రావడంతో కేంద్రాల వద్ద హడావుడిగా కనిపించింది. మరియు అధికారులు పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి అరగంట ముందే అనుమతించారు . పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు. టాయిలెట్స్. టాబ్లెట్స్ .ఫ్యాన్స్ ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు. మరియు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించి గట్టి బంధవస్తు ఏర్పాటు చేశారు.
====================