బంగారం, వెండి స్వాధీనం

సిరా న్యూస్,రంగారెడ్డి;
శంషాబాద్ విమానాశ్రయం వద్ద భారీగా బంగారం వెండి నగలు పట్టివేసారు. ఓమ్ని కారు లో తరలిస్తున్న 35 కిలోల బంగారం తో పాటు 40 కిలోల వెండి ఆభరణాలు ఆర్జీఐఏ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్ఆరు. ముంబాయి నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ) బంగారం తరలింపునకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసిన బంగారం వెండి నగలను ఎన్నికల అధికారులకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *