PP Pandaram Shankar: జిల్లా జ‌డ్జిని క‌లిసిన బోథ్ పీపీ పంద్రం శంకర్

సిరాన్యూస్, బోథ్‌
జిల్లా జ‌డ్జిని క‌లిసిన బోథ్ పీపీ పంద్రం శంకర్

ఆదిలాబాద్ జిల్లా జడ్జి కె. ప్రభాకర్ రావును మంగళవారం బోథ్ పీపీ పంద్రం శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జికి పుష్పగుచ్చం అంద‌జేశారు. అనంత‌రం కోర్టుకు సంబంధించిన పలు విషయాలను చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *