సిరాన్యూస్, నేరడిగొండ
కుప్టి మున్నూరు కాపు పటేల్స్ సంఘం అధ్యక్షులుగా ఆకుల ప్రభాకర్ పటేల్
నేరడిగోండ మండలం లోని కుప్టి గ్రామం లో మున్నూరు కాపు పటేల్స్ సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా ఆకుల ప్రభాకర్ పటేల్, కోశాధికారిగా అంబకంటి రాజేశ్వర్ పటేల్ లను ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఆకుల లచ్చన్న, కళ్ళెం బోజన్న,ఆకుల రాజేందర్, అంబకంటి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.