సిరా న్యూస్,సికింద్రాబాద్;
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. -హకీంపేట్ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకు కాన్వాయిని రిహార్సల్ చేసారు. రాష్ట్రపతి ఈనెల18 నుంచి 23 వరుకు పర్యటించనున్నారు. ఐదు రోజల పాటు హైదరాబాద్లో ఉండి, – ఈనెల 23న ఢిల్లీకి వెళతారు.