సిరా న్యూస్,తాండూరు;
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సిద్ధి వినాయక లాడ్జ్ పై పట్టణ పోలీసులు దాడి చేసారు. వ్యభిచారం చేస్తున్న ఐదుగురు మహిళలతో సహా ఐదుగురు విటులపై కేసు నమోదు చేసారు.
తాండూర్ పట్టణంలోని సిద్ది వినాయక లాడ్జి లో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జి యజమాని ఇందుర్ నరేందర్ నివాసం ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.