ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాలు కాపాడండి

జనసేన
సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ మున్సిపాలిటీలోని మున్సిపల్ కమిషనర్కు మంగళవారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 35 వార్డులలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ లో బోర్డు నాటాలని బద్వేల్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బసవి రమేష్ వినతి పత్రం సమర్పించారు గత 5 సంవత్సరాలు వైయస్సార్సీపి పార్టీలో కబ్జా చేసిన ప్రతి స్థలాన్ని మున్సిపాలిటీ కమిషనర్ రిటర్న్ తీసుకొని బోర్డు నాటాలని తెలియజేశాము ప్రజల సొమ్ము దోచుకుంటున్న కబ్జాదారులను హరికట్టాలని తెలియజేశాము దానికి కమిషనర్ సానుకూలంగా స్పందించారు అతి త్వరలోనే బోర్డులు నాటు తామనితెలియజేశారు ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గం నాయకుల నందకిషోర్ గోపారం మండల నాయకులు శ్రీకాంత్ రెడ్డి సురేంద్ర రాయల్ వెంకటేష్ క్రాంతి కుమార్ బద్వేల్ మండల నాయకులు సాయికుమార్ నరసింహ యాదవ్ పాల్గొన్నారు
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *