సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువతి మోస పోయింది. ప్రియుడితో కలిసి హోట ల్కు వెళ్లిన యువతిపై అతని స్నేహి తుడు కూడా అత్యాచారానికి పాల్ప డటం, ఆపై మరికొందరు ఆమెపై దారుణానికిపాల్పడిన ఘటనపై మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. సామూహిక అత్యాచారం కు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా చేతన నేతలునిరసన వ్యక్తం చేశారు. బాలికలపై అకృత్యలకు పాల్పడు తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవా లని మహిళా చేతన నేత కత్తి పద్మ డిమాండ్ చేశారు