PRTU Telangana:ఉపాధ్యాయుల‌కు ఘ‌న స‌న్మానం

సిరాన్యూస్‌, యాప‌ల్‌గూడ‌
ఉపాధ్యాయుల‌కు ఘ‌న స‌న్మానం
ఆదిలాబాద్ జిల్లా యాపాలగూడలో ప్రాథమిక పాఠశాల ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంగ్లీషులో కథలు రాసి పుస్తక రూపంలో అవిష్కరణ చేశారు. బుధ‌వారం ఈ సందర్భంగా హెడ్మాస్టర్ గంగన్న, గంగయ్యల‌ను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత సమక్షంలో పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా శాఖ పక్షాన ఘ‌నంగా స‌న్మానం చేశారు. అనంతంర విద్యార్థులకు దిక్షణర్లు ఉచితంగా పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *