సినీ నటుడు పృథ్వీరాజ్..
సిరా న్యూస్,పిఠాపురం;
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని పాదగయ క్షేత్రంలో పూజలు సినీనటుడు పృధ్విరాజ్ నిర్వహించారు. అయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓ దుర్మార్గుడు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో గతంలో వైసిపి పార్టీలో పనిచేశినప్పటికి ప్రతిఫలం లేకపోయిందని, అలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడు చూడలేదు. జగన్ అధికారంలో ఉండగా తనకు కరోనా సెకండ్ వేవ్ లో అనారోగ్యం పాలయ్యానని అలాంటి కష్టకాలంలో నాగేంద్రబాబు పెద్ద మనసుతో ఆదుకున్నారన్నారు.
================