20 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు స్వామి వారికి వార్షిక తెప్పోత్సవాలు
సిరా న్యూస్,తిరుమల;
తిరుమలలో ఈనెల 20వ తారీకు నుంచి ఐదు రోజులపాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. పుష్కరిణిలో ఒక భారీ దెబ్బ పై సతీ సమేతంగా శ్రీభూదేవి భూధేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామివారు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. భారీ తెప్పపై ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను చూడడానికి భక్తులు తరలివస్తారు. ఎటువంటి తోపులాటలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ ముందుగానే భారీఏర్పాట్లు చేపట్టింది.
==================