Rajeshwar: కాంగ్రెస్ పార్టీతోనే మాల బహుజనులకు న్యాయం

సిరాన్యూస్‌, ఇచ్చోడ‌
కాంగ్రెస్ పార్టీతోనే మాల బహుజనులకు న్యాయం
* మండల మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్
కాంగ్రెస్ పార్టీతోనే మాల బహుజనలకు న్యాయం జరుగుతుందని ఇచ్చోడ మండల మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్ అన్నారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి, నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాలకు మాలలకు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బిజెపికి మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీని అడగడం హాస్య‌స్ప‌ద‌మ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *