raju satyam:స్టేషనరీ జనరల్ స్టోర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

సిరా న్యూస్, ఖానాపూర్‌
స్టేషనరీ జనరల్ స్టోర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మహలక్ష్మి స్టేషనరీ జనరల్ స్టోర్ ను సోమ‌వారం మున్సిపల్ చైర్మన్ రాజు ర సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత బిజినెస్ పరంగా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. వారి వెంట వైస్ చైర్మన్ కావలి సంతోష్ , చింతపండు రవి, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *