సిరా న్యూస్, ఖానాపూర్
స్టేషనరీ జనరల్ స్టోర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మహలక్ష్మి స్టేషనరీ జనరల్ స్టోర్ ను సోమవారం మున్సిపల్ చైర్మన్ రాజు ర సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత బిజినెస్ పరంగా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. వారి వెంట వైస్ చైర్మన్ కావలి సంతోష్ , చింతపండు రవి, తదితరులు పాల్గొన్నారు