సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
చండి హోమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కంచెరు పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద ఆలయ అర్చకులు కుసుంబా మల్లేష్ పంతులు చండీ హోమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. వారి వెంట కౌన్సిలర్ నాయకులు పరిమి సురేష్ , తదితరులు పాల్గొన్నారు.