సిరా న్యూస్,రామన్న పేట;
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రామన్న పేట మండలం లో బి ఆర్ ఎస్ పార్టీ నుండి సుమారు వందమంది పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు అడ్వకేట్ జినుకల ప్రభాకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
=============