Ramesh: భక్తుల రమేష్‌కు సన్మానం

సిరాన్యూస్‌, ఓదెల
భక్తుల రమేష్‌కు సన్మానం

ఓదెల జిల్లాలోని పెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థాన ధర్మకర్త బత్తుల రమేష్ పద్మశాలి సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని గా ఎన్నిక‌య్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు డాక్ట‌ర్‌ సతీష్ , చింతం మొగిలి , వెంకటస్వామి, జాతీయ చేనేత ఐక్య వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిపల్లి సదానందం లు ఆయ‌నను శాలువాతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *