సిరా న్యూస్,రంగారెడ్డి;
ఎన్నికల వేడి మొదలైంది చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డి రాజేంద్రనగర్ రిటర్నింగ్ కార్యాలయంలో తన నామినేషన్ వేశారు. రాజేంద్రనగర్ రిటర్నింగ్ కార్యాలయంలోరంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ నామినేషన్ పత్రాలు అందజేశారు.