సిరాన్యూస్, ఓదెల
మల్లికార్జున స్వామిని దర్శించుకున్నఆర్డీవో గంగయ్య
ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి వారి బుధవారం పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య దర్శించుకున్నారు.ఈ సందర్బంగా ఆలయం సిబ్బంది ఆర్డీవోకి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాచనాలు తీర్థ ప్రసాదాలు అందించారు. వీరి వెంట ఓదెల తహసీల్దార్ యాకన్న. కాల్వ శ్రీరాంపూర్ డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి.రాజేందర్, ఆలయ సిబ్బంది ముద్దసాని కుమారస్వామి తదితరులు ఉన్నారు.